తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త: ఆగస్టు 2 నుంచి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పదోన్నతుల ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చివరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆగస్టు 2వ తేదీ నుంచి పదోన్నతుల ప్రక్రియ అధికారికంగా ప్రారంభం కానుండటంతో, వేలాదిమంది ఉపాధ్యాయుల కల నెరవేరనుంది. 🎓 స్కూల్ అసిస్టెంట్, హెడ్ మాస్టర్ పోస్టులకు పదోన్నతులు తెలంగాణ పాఠశాల విద్యా శాఖ తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం: పోస్టులకు పదోన్నతులు కల్పించనున్నారు. ఈ ప్రక్రియ ద్వారా దాదాపు 2,000 మంది ఉపాధ్యాయులకు లబ్ధి […]
తెలంగాణ ఉపాధ్యాయులకు శుభవార్త: ఆగస్టు 2 నుంచి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం Read More »