జగిత్యాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రభుత్వ హామీకి నిదర్శనం
జగిత్యాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రభుత్వ హామీకి నిదర్శనం జగిత్యాల జిల్లా, గొల్లపల్లి మండలం:ప్రతి అర్హుడికీ రేషన్ కార్డు అందుబాటులోకి తేవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ & వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం స్థానిక శ్యాంసుందర్ ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి, జిల్లా కలెక్టర్ పాల్గొని మొత్తం 1,658 కొత్త తెల్ల రేషన్ […]
జగిత్యాలలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ – ప్రభుత్వ హామీకి నిదర్శనం Read More »